పశ్చిమగోదావరి : ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తోన్న వైయస్ జగన్మోహన్రెడ్డిని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కలిసి తమ సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆదరాభిమానాలు చూరగొన్నారన్నారు. కానీ నేడు టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత లేకుండా చేసిందని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు బీఏ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IBfXvO
via IFTTT
No comments:
Post a Comment