పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెం అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చలువే అని వైయస్ఆర్సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లెగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. 2004వ సంవత్సరాలకు ముందు, 2009వ సంవత్సరం తరువాత జరుగుతున్న చరిత్రను పరిశీలించాలన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Izp7Ja
via IFTTT
No comments:
Post a Comment