ప్రజా సంకల్పయాత్ర ద్వారకా తిరుమల మండలంలోని సూర్య చంద్రరావు పేట గొల్ల గూడెంకు చేరుకుంది. దారి పొడవునా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతూ వారి కష్టాలు, బాధలు వింటున్నారు. తమ సమస్యలను చెప్పుకోడానికి మహిళలు, వృద్ధులు, వికలాంగులు బారులు తీరుతున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2k1hgoS
via IFTTT
No comments:
Post a Comment