14 May 2018

తీవ్ర జ్వరంతో భూమన సంఘీభావ యాత్ర

తిరుపతి: ప్రజలు కడతేర్చడం కోసం నిబద్ధతతో మండుటెండలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ 2 వేల కిలోమీటర్లు పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు సంఘీభావ పాదయాత్రలు చేస్తున్నారు. తీవ్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IjyoB1
via IFTTT

No comments:

Post a Comment