అన్నా.. మా సమస్యలు చూడండీ అంటూ జనావేదనరాజన్న పాలన తీసుకువస్తానంటూ ధైర్యం చెబుతున్న వైయస్ జగన్పశ్చిమగోదావరి: ఏలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్ర చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి సమస్యల వినతులు వెల్లువలా వస్తున్నాయి. రేషన్ అందడం లేదని కొందరు.. పెన్షన్ ఇవ్వడం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GgCJD3
via IFTTT
No comments:
Post a Comment