హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారల మండలి సభ్యుడు డీఏఈ సోమయాజులు మృతిపట్ల పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమయాజులు మృత్యువార్త విన్న వైయస్ జగన్ పాదయాత్ర, బహిరంగసభను రద్దు చేసుకొని హుటాహుటిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. మెహదీపట్నంలోని ఆయన నివాసంలో భౌతికకాయానికి వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IvbIlk
via IFTTT
No comments:
Post a Comment