18 May 2018

రైతుల పక్షాన ఆలోచించే వారు లేరు.

హోదాను తీసుకురాకుండా అన్యాయం చేశారు గోపాలపురం సభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి   రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుల గురించి ఆలోచించే వారే కరువయ్యారనీ, గిట్టుబాటు ధరలు లభించకున్నా చర్యలు తీసుకోవడం లేదని, కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబుకు రైతులు, ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నీరు ప్రగతి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2k9wh8v
via IFTTT

No comments:

Post a Comment