తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాజకీయాలకు అతీతమైన ఆధ్యాత్మిక సంస్థ అని అందులో రాజకీయాలను చొప్పించడం ఎంతమాత్రం సమంజసంగా లేదని పదవికి రాజీనామా చేసిన ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. టిటిడిపో ప్రభుత్వ జోక్యం మితిమీరి పోతోందన్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు వేసిన ప్రశ్నలపై ఎందుకంత ఉలికిపాటని, ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఆయనను ఇబ్బందుల పాలు చేసేలా వ్యవహరించడంలో అర్థమేమటిని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rNwKk1
via IFTTT
No comments:
Post a Comment