15 May 2018

రైతులతో ఆత్మీయ సమ్మేళనం

ఏలూరు : ప్రజా సంకల్పయాత్రలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖీ భేటీ కానున్నారు. రైతు జిల్లాలోని రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను ఈ ముఖాముఖీలో జగన్ నేరుగా తెలుసుకోనున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KYphat
via IFTTT

No comments:

Post a Comment