15 May 2018

రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తా....

హైదరాబాద్  రాష్ట్రంలోని ప్రజలందరి కళ్లలో సంతోషాన్ని నింపుతానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా సందేశమిచ్చారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే , ఆయన కుమారుడు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో 2 వేల కిలోమీటర్ల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jWo1bx
via IFTTT

No comments:

Post a Comment