హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలందరి కళ్లలో సంతోషాన్ని నింపుతానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా సందేశమిచ్చారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే , ఆయన కుమారుడు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో 2 వేల కిలోమీటర్ల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jWo1bx
via IFTTT
No comments:
Post a Comment