పాదయాత్రతో దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో అడుగుపెట్టిన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు సాదర స్వాగతం లభించింది. గ్రామ పొలిమేరల్లోనే జననేత రాకకోసం వేచి చూసి, గ్రామంలో అడుగిడగానే పెద్ద ఎదురేగారు. తమ సమస్యలను, బాధలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన ఒక వృద్ధురాలి పాదరక్షలు జారిపోయి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన జననేత స్వయగా ఆమెకు చెప్పు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ImCGaQ
via IFTTT
No comments:
Post a Comment