ప్రజా సంకల్పయాత్రలో భాగంగా దెందులూరు మండలంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి చల్ల చింతలపూడిలో పోలవరం కుడి కాలువ పనులను పరిశీలించారు. అక్కడి పనులు తీరు, నీటి లభ్యత, రైతుల సమస్యలు తదితర అంశాలపై ఆరా తీశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IiPEKy
via IFTTT
No comments:
Post a Comment