జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర గోపాలపురం నియోజకవర్గం దూబచర్ల పుల్లల పాడు గ్రామాల్లో కొనసాగుతోంది. పుల్లలపాడు లో గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ గ్రామంలో కూడా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు తమ గోడును వినిపించుకున్నారు. మరి కాసేపట్లో పాదయాత్ర నల్లజర్ల గ్రామంలోకి ప్రవేశించనుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2k8IeLo
via IFTTT
No comments:
Post a Comment