16 May 2018

మేదిన రావు పాలెంలో ప్రజా సంకల్పయాత్ర

మేదినరావు పాలెం గ్రామంలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆటో డ్రైవర్లు కలుసుకున్నారు. తమపై కూడా వరాలు కురిపిస్తూ అధికారంలోకి వస్తే మేలు చేస్తామంటూ చేసిన ప్రకటనపై వారు సంతోషం ప్రకటించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IIevH3
via IFTTT

No comments:

Post a Comment