14 May 2018

ప్రజల గుండెల్లో గునపం గుచ్చారు.

ప్రజల ప్రేమ ఆప్యాయతలే నడిపిస్తున్నాయి అక్రమాలకు పాల్పడే చింతమనేనికి 3 వ ర్యాంకిచ్చిన బాబును ఏమనాలి బాబు పాలనలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోంది. ప్రజలు నిలదీస్తారనే ఎన్నికల మానిఫెస్టోను మాయం చేశారు బాబు 4 లక్షల దోపిడీ చేస్తే ప.గో. జిల్లా ప్రతినిధులు తామేమీ తక్కువ తినేది లేదంటున్నారు. తహశీల్దార్  దాడిచేసిన ఎమ్మెల్యేను శిక్షించకుండా రక్షించడంతోనే బాబు దుర్మార్గపు పాలనకు తొలి అడుగులు ఇక్కడి నుంచే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IC6GTo
via IFTTT

No comments:

Post a Comment