చీకటి చెరలో మగ్గే రాష్ట్రానికి వెలుగురేఖలా సూరీడొచ్చిన రోజిది. కరువు విలయతాండవం చేస్తుంటే వర్షపుధారను వరంగా తెచ్చిన రోజిది. నీరోలాంటి నారా పాలనకు చరమగీతంపాడిన రోజిది. సువర్ణయుగానికి సంక్షేమ సంతకం పెట్టిన రోజిది. ప్రజానాయకుడికిరాష్ట్రంపట్టంకట్టినరోజిది… 2004 - మే 14 వైయస్ఆర్ మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. వెనువెంటనే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా ఉచిత విద్యుత్తు ఫైలు పై తొలి సంతకం పెట్టారు. రైతులను విద్యుత్ ఛార్జీల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IjqoDZ
via IFTTT
No comments:
Post a Comment