సంప్రదాయాలను తుంగలో తొక్కే విధంగా వ్యవహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తిరుపతి పవిత్రతను మంటగలుపుతోందని మాజీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు విమర్శించారు. సన్నిధి గొల్లలు తొలిగా తలుపులు తీసే కార్యక్రమం అనాదిగా వస్తోంది దానిని తొలగించారనీ, ఇప్పుడు ప్రధాన అర్చకుల విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు తన పాలనలో అన్ని వ్యవస్థలను పాడు చేశారు, అదే తరహాలో తిరుపతిలోనూ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2k3i7pe
via IFTTT
No comments:
Post a Comment