17 May 2018

ప్రతిపక్షాన్ని విమర్శించే అర్హత టీడీపీకి లేదు

వైయస్‌ఆర్‌ జిల్లా: కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తులు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీని విమర్శించేందుకు టీడీపీకి సిగ్గుండాలన్నారు. కడప అంటే ఏంటో ఢిల్లీకి చూపించిన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GrmL97
via IFTTT

No comments:

Post a Comment