18 May 2018

జననేతను కలిసిన ఉపాధ్యాయ జేఏసీ

పశ్చిమగోదావరి: గురువులనే గౌరవం లేకుండా కలెక్టర్‌ తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘం జేఏసీ నాయకులు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో జేఏసీ నేతలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్‌ తమ సమస్యలు చెబితే ఇష్టారీతిగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lay21l
via IFTTT

No comments:

Post a Comment