ప్రజా సంకల్పయాత్ర దెందులూరు మండలంలోని జోగన్న పాలెం , అప్పారావు పాలెం క్రాస్ వరకు చేరుకుంది. ఈ మార్గంలో వివిధ వర్గాల ప్రజలకు జననేతను కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు. ప్రధానంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు, వికలాంగులు జగన్ ను కలుసుకుని తమ ఆవేదనను పంచుకున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IssNYX
via IFTTT
No comments:
Post a Comment