16 May 2018

అప్పారావు క్రాస్ కు చేరుకున్న పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్ర దెందులూరు మండలంలోని జోగన్న పాలెం , అప్పారావు పాలెం క్రాస్ వరకు చేరుకుంది. ఈ మార్గంలో వివిధ వర్గాల ప్రజలకు జననేతను కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు. ప్రధానంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు, వికలాంగులు జగన్ ను కలుసుకుని తమ ఆవేదనను పంచుకున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IssNYX
via IFTTT

No comments:

Post a Comment