21 May 2018

వైయస్‌ జగన్‌ తండ్రిని మించిన తనయుడు

పశ్చిమ గోదావరి: వైయస్‌ జగన్‌ తండ్రిని మించిన తనయుడుగా ఎదుగుతారని, వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మళ్లీ అమలు చేస్తారని ప్రసాదరాజు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లెగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wYC4qC
via IFTTT

No comments:

Post a Comment