చంద్రబాబు చేస్తున్న మోసం, అన్యాయాలను నిరసిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని కలెక్టరేట్ల ముందు వంచన పై గర్జన నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నల్లబ్యాడ్జీలు, నల్ల దుస్తులు, నల్లజెండాలు ధరించి కలెక్టరేట్ల ముందు భైటాయించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి. ర్యాలీలు , ప్రదర్శనలుగా కలెక్టరేట్ లకు తరలి వెళ్లి చంద్రబాబు చేస్తున్న వంచనను నిరసించారు. విజయవాడలో పార్టీ కార్యాలయం నుంచి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IQmBxk
via IFTTT
No comments:
Post a Comment