గుంటూరు: పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి రాజకీయ పరిణామాన్ని నాయకుల దృష్టికి తీసుకురావాలన్నారు. గుంటూరు జిల్లాలో పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్ససత్యనారాయణ, అంబటి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x28Wyv
via IFTTT
No comments:
Post a Comment