పశ్చిమగోదావరి: తమ ఇంటి పక్కనే ఉన్న వైన్షాపును తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఇద్దరు చిన్నారులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను ఇద్దరు చిన్నారులు కలిశారు. తమ తండ్రి రోజూ ఇంటి పక్కనే ఉన్న వైన్షాపులో తప్పతాగి వచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడని చెప్పారు. స్కూల్లో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2It4jmM
via IFTTT
No comments:
Post a Comment