20 May 2018

400 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 అనంత‌పురం:  జిల్లాలో అధికార పార్టీకి పెద్ద దెబ్బ త‌గిలింది. టీడీపీకి చెందిన 400 కుటుంబాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.  ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ నుంచి ఎస్సీ, బీసీ, మైనారిటీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IRGa8x
via IFTTT

No comments:

Post a Comment