ఏలూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర సోమవారం మధ్యాహ్నం 2 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా వైయస్ జగన్ కొబ్బరిమొక్కను నాటారు. వెంకటాపురంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల పైలాన్ను కూడా వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KY5ecg
via IFTTT
No comments:
Post a Comment