14 May 2018

ఆటోడ్రైవర్‌కు ఏటా రూ.10 వేలు

ఏలూరు:  అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోడానికే ప్రజా సంకల్పయాత్రను చేపట్టానని చెపుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశలో అనేక ప్రకటనలు చేస్తున్నారు.161 రోజుల పాటు చేసిన పాదయాత్రలో పలు జిల్లాల్లో తనను కలిసిన సందర్భాల్లో ఆటో డ్రైవర్లు వెలిబుచ్చిన ఆవేదనకు, సమస్యలకు పరిష్కారంగా అధికారంలోకి వస్తే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IkZNT4
via IFTTT

No comments:

Post a Comment