భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ ఇన్చార్జ్ కార్యదర్శి కి వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మంగళవారం వైయస్ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్షం తరపున పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన, రాజేంద్రనాథ్, ఆదిములపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ , దెందులూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోటారి రామచంద్రరావులు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు.
No comments:
Post a Comment