21 February 2018

ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ర్యాలీ

 
ప్రత్యేక హోదా సాధనకు విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదాతోనే ప్రజలకు మేలు కలుగుతుందని, చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖకు రైల్వేజోన్‌ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. 
 

No comments:

Post a Comment