21 February 2018

ప్రారంభ‌మైన 93వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టి పాద‌యాత్ర నేటికి 93వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ విప్ప‌గుంట శివారు నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. లింగంగుంట‌, మాలెపాడు, చౌట‌పాలెం మీదుగా తిమ్మ‌పాలెం వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. కాగా చౌట‌పాలెంలో పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌డంతో పాటు తిమ్మ‌పాలెం వ‌ద్ద నిర్వ‌హించే రైతుల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు. 

No comments:

Post a Comment