అమరావతి: మహాత్మాగాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన చూపిన బాట నేతలకు శిరోధార్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. జాతి పిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన, సోమినాయుడు, అవుతు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment