నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ నాయకులు అక్కడ వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. జననేతకు ఘన స్వాగతం పలికి, కాబోయే సీఎం జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
No comments:
Post a Comment