సిద్దయ్య కోనలో ఘన స్వాగతం
నెల్లూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వెంకటగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. 75వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జననేత వైయస్ జగన్కు సిద్దయ్య కోనలో ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.
No comments:
Post a Comment