హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అవలంబిస్తున్న వైఖరిపై సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్రెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో పార్టీ వైఖరిని వెల్లడించనున్నట్లుగా సమాచారం.
No comments:
Post a Comment