26 December 2017

దనియానిచెరువులో పార్టీ జెండా ఆవిష్కరణ

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 44వ రోజు కదిరి నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఉదయం గండ్ల పెంట నుంచి ప్రారంభమైన పాదయాత్ర దనియానిచెరువుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ దినియాని చెరువు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇచ్చారు. 

No comments:

Post a Comment