22 December 2017

దేవిప్రియ, వల్లభరావులకు శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కించుకున్న దేవిప్రియ, వెన్న వల్లభరావులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషా రంగంలో వారు చేసిన కృషికి ఈ అవార్డు రావడం గర్వకారణమని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ద్వారా తెలుగు కీర్తి దశదిశలా విస్తరించిందన్నారు. 

No comments:

Post a Comment