వైయస్ఆర్జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష ప్రజాధరణ లభిస్తోంది. ప్రజా సంకల్ప యాత్ర కోసం జనం పనులు మానుకొని జననేత కోసం ఎదురుచూస్తుండగా యాత్రకు వైయస్ఆర్ జిల్లా వాసి లక్ష విరాళం అందజేశారు. దువ్వూరు మండలం చెల్లబసాయిపల్లె గ్రామానికి వ్యక్తి వైయస్ జగన్కు విరాళం అందజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్రాజశేఖరరెడ్డి హయాంలో తమ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశారని వారు గుర్తు చేసుకున్నారు.
No comments:
Post a Comment