కర్నూలు జిల్లాలో ప్రవేశించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, నాయకులు గౌరు వెంకట్రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వైయస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు.
No comments:
Post a Comment