28 October 2017

శంకరగుప్తంలో వైయస్ఆర్ కుటుంబం

శంకరగుప్తం(మలికిపురం): రాజోలు జోన్ లో  వైయస్సార్‌ కుటుంబం కార్రక్రమం ఉత్సాహంగా జరిగింది. పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాల పత్రాలను ప్రజలకు అందించి సంక్షేమ పథకాలను వివరించారు. పార్టీ సెల్‌ నంబరు 9121091210కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి ప్రజలను వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్చారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగూరి హనుమంతరావు , ఉపాధ్యక్షులు ఆచంట బుజ్జి, నేతల శరత్‌ భూషణ్, పప్పొప్పుల మల్లు, అడబాల శ్రీనివాస్,రాపాక లక్ష్మణ్, ఆచంట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment