చంద్రబాబుకు మతిస్థిమితం చెడింది. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన చంద్రబాబు ఆ పని చేయకపోగా హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానంటున్నాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు. ఇలాంటి వ్యక్తి ఏపీ సీఎం కావడం మన దౌర్భాగ్యం.