వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డివెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోవైఎస్ జగన్ సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా వారితో చర్చించారు. అలాగే ఏపీలో కరువు, రైతుల ఆత్మహత్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఇబ్బందులపై పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా ఉంటుందన్నారు. ఆ తర్వాత ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డివెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతోవైఎస్ జగన్ సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా వారితో చర్చించారు. అలాగే ఏపీలో కరువు, రైతుల ఆత్మహత్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఇబ్బందులపై పార్టీ నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా ఉంటుందన్నారు. ఆ తర్వాత ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
No comments:
Post a Comment